ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్తులు కాపాడుకోవడానికే కేసీఆర్​తో స్నేహం: కోట్ల

భాజపా, జగన్, కేసీఆర్ కలిసి ఆంధ్రా ప్రజల హక్కులను హరిస్తున్నారని కర్నూలు  తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జగన్ హైదరాబాద్​లో ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు.

By

Published : Apr 9, 2019, 5:25 PM IST

కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి

కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి

భాజపా, జగన్, కేసీఆర్ కలిసి ఆంధ్రా ప్రజల హక్కులను హరిస్తున్నారని కర్నూలు తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జగన్ హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. జగన్ వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ పై హక్కులు కోల్పోతామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముగ్గురూ అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details