ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు

రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కర్నూలులో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, పలు శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలు హాజరయ్యారు.

By

Published : Jun 5, 2019, 8:50 AM IST

కర్నూలు జిల్లాలో ఇఫ్తార్‌ విందు

కర్నూలు జిల్లాలోని ఇఫ్తార్‌ విందులో కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. వర్షాలు బాగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా... ప్రార్థనలు చేయాలని కలెక్టర్ ముస్లిం మత పెద్దలను కోరారు. నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్​లో ఏర్పటు చేసిన విందులో ముస్లింలు పెద్దఎత్తున పాల్గొని... ప్రార్థనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details