ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందినదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉన్న కుందునది వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.

By

Published : Aug 9, 2019, 12:28 PM IST

కుందినదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

కుందినదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ప్రవహించే కుందునది ఇప్పుడు వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుందునదిలో 11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటే, తాజాగా నదిలోకి 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వరద నీటి ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details