ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 8, 2020, 1:50 PM IST

ETV Bharat / state

దిగువ అహోబిలంలో ఘనంగా స్వామివారి కల్యాణం

అహోబిలం శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా దిగువ అహోబిలంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం ఘనంగా జరిగింది. కల్యాణ మండపానికి చేరుకున్న ఉత్సవమూర్తులకు అర్చకులు ఎదుర్కోళ్లు నిర్వహించారు. అశేష భక్తజనవాహిని మధ్య 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ సమక్షంలో కల్యాణోత్సవం ఘనంగా జరిగింది.

grand celebration of marriage lord narasimhaswamy in ahobilam
దిగువ అహోబిలంలో ఘనంగా స్వామివారి కల్యాణం

దిగువ అహోబిలంలో ఘనంగా స్వామివారి కల్యాణం

ABOUT THE AUTHOR

...view details