కర్నూలులో గోపాలమిత్రలు ఆందోళనగు దిగారు. ఉరివేసుకున్న రీతిలో మెడకు తాళ్లు వేసుకుని... నిరసన తెలిపారు. తొమ్మిది రోజులుగా ధర్నా చేస్తున్నప్పటికీ.. అధికారులు స్పందించకపోవడం సరికాదన్నారు.తమను గ్రామ సచివాలయాల్లో నియమించాలని డిమాండ్ చేశారు.
గోపాలమిత్రుల వినూత్న నిరసన
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గోపాలమిత్రలు వినూత్నంగా నిరసన తెలిపారు.
గోపాలమిత్ర