ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరిహద్దులో వీర మరణం పొందిన జవాన్లకు.. మాజీ సైనికుల నివాళులు

కర్నూలు జిల్లా ఆలూరులో మాజీ సైనికులు, విలేకరులు.. అమర జవాన్లకు నివాళి అర్పించారు.

By

Published : Jun 18, 2020, 10:45 AM IST

kurnool district
ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించిన మాజీ సైనికులు

దేశ సరిహద్దు లద్ధాక్ ప్రాంతంలో చైనా జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు.. ఆలూరులోని మాజీ సైనికులు, విలేకరులు ఘన నివాళి అర్పించారు. చైనా తీరు దుర్మార్గమని అన్నారు. డ్రాగన్ దేశం ఎన్ని కుయుక్తులు పన్నినా భారతదేశం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details