ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 9, 2020, 8:21 PM IST

ETV Bharat / state

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపుతున్నారు.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో గత ఏడాది తాగునీటి ఎద్దడి తలెత్తిన కారణంగా... ఈసారి అలా జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు పులికనుమ ప్రాజెక్ట్​కు నీటిని విడుదల చేశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపేందుకు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details