దేవాలయాలపై దాడులను అసాధారణ నేరాలుగా పరిగణించి... ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ చేపట్టాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. భాజపా నేతలు రాజకీయ లబ్ధికోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం... భాజపాకు మద్దతు తెలపటం దారుణమన్నారు. గుళ్లపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని..కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
'దేవాలయాలపై దాడులను అసాధారణ నేరాలుగా పరిగణించాలి'
దేవాలయాలపై దాడులను అసాధారణ నేరాలుగా పరిగణించి...ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ చేపట్టాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే పట్టుకుని..కఠినంగా శిక్షించాలన్నారు.
'దేవాలయాలపై దాడులను అసాధారణ నేరాలుగా పరిగణించాలి'