ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 3, 2019, 6:36 AM IST

ETV Bharat / state

మోదీకి గుజరాత్​ అంటేనే మక్కువ: చలసాని

ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన వ్యక్తినే ఎన్నుకోవాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సూచించారు. మోదీకి గుజరాత్ అభివృద్ధిపై ఉన్న దృష్టి మిగతా రాష్ట్రాలపై లేదని ఆరోపించారు.

చలసాని శ్రీనివాస్

చలసాని శ్రీనివాస్
ప్రజాసంఘాలకు ఎన్నికలు కొలమానం కాదని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసులు కర్నూలులో అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి వ్యక్తులకేఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్న మోదీ, అమిత్​షారాష్ట్రానికి ఏం చేశారో ప్రశ్నించారు.మోదీకి గుజరాత్‌పై ఉన్న ప్రేమ మిగతా రాష్ట్రాలపై లేదని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details