ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 24, 2020, 5:38 PM IST

ETV Bharat / state

'ఉపాధి కూలీలను ప్రభుత్వమే ఆదుకోవాలి'

పనుల్లేక ఉపాధి కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

bhuma akhila priya on ysrcp govt
bhuma akhila priya on ysrcp govt

ఉపాధి కూలీలకు లాక్​డౌన్ కారణంగా పనులు లేవని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. చాలామంది కూలీలు రెడ్ జోన్​లలో చిక్కుకుని ఉన్నారని తెలిపారు. ఉపాధి కూలీలను ప్రభుత్వమే ఆదుకుని అండగా ఉండాలన్నారు. వారికి కనీసం తిండి దొరకడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details