ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సేవలు

నంద్యాల ప్రజలకు.. ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఎంఆర్ఐ మెషీన్​ను ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు.

By

Published : May 15, 2019, 6:48 PM IST

mri services in nandyala hospital

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సేవలు

కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్ఆర్ఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 7 కోట్ల 50 లక్షల రూపాయలతో ఈ మెషిన్​ను ఏర్పాటు చేశారు. రోగులకు తల, వెన్నెముక, రోడ్డు ప్రమాదంలో గాయపడి చిట్లిన ఎముకల నిశిత పరిశీలన వంటి అవసరాలకు ఈ మెషిన్ ఉపయోగపడనుంది.
బైట్: డాక్టర్ విజయ కుమార్, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్

ABOUT THE AUTHOR

...view details