నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సేవలు
నంద్యాల ప్రజలకు.. ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఎంఆర్ఐ మెషీన్ను ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు.
mri services in nandyala hospital
కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్ఆర్ఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 7 కోట్ల 50 లక్షల రూపాయలతో ఈ మెషిన్ను ఏర్పాటు చేశారు. రోగులకు తల, వెన్నెముక, రోడ్డు ప్రమాదంలో గాయపడి చిట్లిన ఎముకల నిశిత పరిశీలన వంటి అవసరాలకు ఈ మెషిన్ ఉపయోగపడనుంది.
బైట్: డాక్టర్ విజయ కుమార్, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్