ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు వైద్యశాలలో పరిపాలన విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్

కర్నూలు సర్వజన వైద్యశాలలో హిమాలయ స్వామీజీ ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కెేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.అనంతరం రోగులు, వారి బంధువులకు మజ్జిగ పంపిణీ చేశారు.

By

Published : May 2, 2019, 6:12 AM IST

Updated : May 2, 2019, 8:08 AM IST

కర్నూలు వైద్యశాలలో పరిపాలన విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్

కర్నూలు సర్వజన వైద్యశాలలో ఆధునీకరించిన పరిపాలన, పొరుగుసేవల విభాగాన్ని కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిని పరిశీలించారు. హిమాలయ స్వామీజీ ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిక కేంద్రాన్ని ప్రారంభించి... రోగులు, వారి బంధువులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు వైద్యశాలలో పరిపాలన విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్
Last Updated : May 2, 2019, 8:08 AM IST

For All Latest Updates

TAGGED:

knlhospital

ABOUT THE AUTHOR

...view details