ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా పంచముఖి ఆంజనేయస్వామి 25వ వార్షికోత్సవం

పంచముఖి ఆంజనేయస్వామి 25వ వార్షికోత్సవం.. మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు చేతుల మీదుగా ఘనంగా జరిగాయి.

By

Published : May 17, 2019, 9:05 AM IST

ఘనంగా పంచముఖి ఆంజనేయస్వామి 25వ వార్షికోత్సవాలు

కర్నూలు జిల్లా ఆదోనిలోని హనుమాన్ నగర్​లో పంచముఖి ఆంజనేయస్వామి వారి 25వ వార్షికోత్సనం ఘనంగా జరిగింది. మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు పీఠాధిపతికి దీపాలతో ఘన స్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ABOUT THE AUTHOR

...view details