ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్ వాహనమిత్రను ప్రారంభించిన మంత్రి కన్నబాబు

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు చేయూతనిచ్చేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ వాహనమిత్ర పథకం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కృష్ణాజిల్లాలో వైఎస్​ఆర్ వాహన మిత్ర పథకాన్ని... విజయవాడలోని తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కన్నబాబు ప్రారంభించారు.

By

Published : Oct 4, 2019, 6:32 PM IST

కృష్ణా జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్రను ప్రారంభించిన మంత్రి కన్నబాబు

కృష్ణా జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్రను ప్రారంభించిన మంత్రి కన్నబాబు
వైఎస్ ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో యజమానులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కురసాల కన్న బాబు కోరారు. కృష్ణా జిల్లాలో వైఎస్​ఆర్ వాహన మిత్ర పథకాన్ని... విజయవాడలోని తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రారంభించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయబాను, కలెక్టర్‌ ఇంతియాజ్ పాల్గొన్నారు. జిల్లాలో 20 వేల 333 మందిని లబ్దిదారులుగా ఎంపిక చేయగా వీరికి కొంతమందికి రశీదులు అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details