ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోపిదేవి వార్పు లాకుల వద్దకు చేరిన సాగునీరు

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో వార్పు లాకుల వద్దకు కేఈబీ కాలువ ద్వారా సాగునీరు చేరింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఇరిగేషన్‌ డీఈ వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు చేసి నీరు విడుదల చేశారు. మూడు గేట్ల ద్వారా దివిసీమలోని పంట పొలాలకు నీరు విడుదల చేశారు.

By

Published : Jul 15, 2019, 2:06 PM IST

water

మోపిదేవి వార్పు లాకుల వద్దకు చేరిన సాగునీరు

.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details