ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటు హక్కుపై అవగాహన

కృష్ణా జిల్లా మైలవరంలో దివ్యాంగలులలో ఓటు చైతన్యం కల్పించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దివ్యాంగులు ర్యాలీ నిర్వహించారు.

By

Published : Mar 12, 2019, 8:48 PM IST

ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం

కృష్ణా జిల్లా మైలవరం మండల పరిషత్ కార్యాలయంలో దివ్యాంగులలో ఓటరు నమోదు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అన్నమ్మ దివ్యాంగులు సంస్థ సభ్యులచే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి సలాం పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో శక్తిమంతమైనటువంటి ఓటును దివ్యాంగులు విధిగా ఉపయోగించుకోవాలని సూచించారు.

ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details