ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 17, 2020, 10:42 AM IST

ETV Bharat / state

విజయవాడ కనకదుర్గానగర్​లో చోరీ

కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గానగర్​లో దొంగతనం జరిగింది. రూ ఒక లక్షా యాభైవేల నగదు, 80 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి

theft at kanakadurga nagar
విజయవాడ కనకదుర్గా నగర్​లో చోరి

కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గానగర్​లో చోరీ జరిగింది. తాళం వేసిన బీరువాలో నగదు, నగలను దొంగలించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడిన దొంగలు.. రూ ఒక లక్షా యాభైవేల నగదు, 80 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details