ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్ పై నియంత్రణ తప్పి వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ద్విచక్రవాహనం నుంచి అదుపు తప్పి కిందపడి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.

By

Published : Sep 1, 2019, 2:58 PM IST

బైక్​ నుంచి జారిపడి వ్యక్తి మృతి

బైక్​ నుంచి జారిపడి వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తోర్రగొంటపాలెం వద్ద ద్విచక్రవాహనం అదుతప్పి ప్రమాదానికి గురైన వెంటనే ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.మృతుడు జగ్గయ్యపేటకు చెందిన ఉదయ్ కుమార్ గా గుర్తించారు.అతను ఇండియన్ గ్యాస్ కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయ్ గా పని చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details