కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తోర్రగొంటపాలెం వద్ద ద్విచక్రవాహనం అదుతప్పి ప్రమాదానికి గురైన వెంటనే ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.మృతుడు జగ్గయ్యపేటకు చెందిన ఉదయ్ కుమార్ గా గుర్తించారు.అతను ఇండియన్ గ్యాస్ కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయ్ గా పని చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
బైక్ పై నియంత్రణ తప్పి వ్యక్తి మృతి - జగ్గయ్యపేట
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ద్విచక్రవాహనం నుంచి అదుపు తప్పి కిందపడి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.

బైక్ నుంచి జారిపడి వ్యక్తి మృతి