కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామ సమీపంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి చేశారు. పేకాడుతున్న పది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.10 వేలు, 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
పేకాట శిబిరంపై దాడులు.. పది మంది అరెస్ట్
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని.. కొనకంచి గ్రామ సమీపంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పది మందిని అరెస్టు చేశారు.
పేకాట శిబిరంపై పోలీసుల దాడులు.. పది మంది అరెస్ట్