ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2020, 8:15 PM IST

ETV Bharat / state

అన్నార్తులకు నిత్యావసర వస్తువుల అందజేత

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో వారిని ఆదుకొని తమ ఉదారతను చాటుకుంటున్నారు.

Supply of essential items for others
అన్నార్తులకు నిత్యావసర వస్తువుల అందజేత

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లుకు చెందిన న్యూ హోప్ సంస్థ ప్రతినిధులు.. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడే నిరుపేదలకు తమ వంతు సహాయం అందించామని సంస్థ ప్రతినిధులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details