ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బైక్​ను ఢీకొన్న లారీ.. క్షతగాత్రుడికి మాజీ ఎమ్మెల్యే సాయం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతనికి మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సహాయం చేశారు. తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ రావటంతో అందులోకి మార్చి ఆసుపత్రికి తరలించారు.

By

Published : Oct 9, 2020, 11:51 AM IST

Published : Oct 9, 2020, 11:51 AM IST

Updated : Oct 9, 2020, 12:10 PM IST

road accident in inbrahimpatnam vijayawada krishna district
ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డుప్రమాదం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సమయంలో అదే దారిలో వెళ్తున్న తెదేపా మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం క్షతగాత్రుడిని తమ కారులో ఎక్కించుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ రావటంతో అందులోకి మార్చి విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Oct 9, 2020, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details