ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 29, 2020, 5:16 PM IST

ETV Bharat / state

బయోమెట్రిక్... వేలిముద్రలు వేసేందుకు జనం వెనుకంజ

మూడో విడత రేషన్ తీసుకునేందుకు బయోమెట్రిక్ విధానం పెట్టటంతో వేలిముద్ర వేసేందుకు ప్రజలు భయపడుతున్నారు. శానిటైజర్లతో పాటు గ్లవుజులు కూడా ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

ration problems at kaptanu palem krishna district
మూడో విడత రేషన్ పంపిణీ

మూడో విడత రేషన్ తీసుకునేందుకు బయోమెట్రిక్ విధానం పెట్టటంతో వేలిముద్ర వేసేందుకు ప్రజలు భయపడుతున్నారు. కృష్ణా జిల్లా కప్తానుపాలెంలో ఒక్కో రేషన్ షాపుకు 100 ఎంఎల్ శానిటైజర్ డబ్బాలు 2 ఇచ్చారని.. అవి 100 మందికి మాత్రమే సరిపోతాయని అంటున్నారు. ఒక్కో దుకాణం పరిధిలో సుమారు 500 వరకు కార్డుదారులం ఉన్నామని.. మిగతా వారికి శానిటైజర్ల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనా నేపథ్యంలో చేతులకు గ్లవుజులు ఇస్తే బావుంటుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ విడతలో ఒక్కో మనిషికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details