ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల తనిఖీలో 144 కిలోల గంజాయి పట్టివేత

కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురం గ్రామంలో పోలీసుల తనిఖీలు చేస్తుండగా...బొలెరో వాహనంలో తరలిస్తున్న 14 లక్షలు విలువ చేసే 144 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

By

Published : May 28, 2019, 7:59 AM IST

పోలీసుల తనిఖీలో 144 కిలోల గంజాయి పట్టివేత

పోలీసుల తనిఖీలో 144 కిలోల గంజాయి పట్టివేత
కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్దనపురం గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 14లక్షలు విలువ చేసే 144 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హనుమాన్ జంక్షన్ రహదారిపై తనిఖీలు చేస్తుండగా నర్సీపట్నం నుంచి బొలెరో వాహనంలో హైదరాబాద్ తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. వాహనంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుడివాడ రూరల్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details