ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కె. అగ్రహారం పాలేరు వాగులో ఓ మృతదేహం కలకలం సృష్టించింది. మృతుడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు.

By

Published : May 26, 2020, 9:39 AM IST

one died due to fallen in paleru pond
యువకుడు మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కె.అగ్రహారం గ్రామం పరిధిలోని పాలేరు వాగులో పడి యువకుడు మృతి చెందాడు. అతడిని జగ్గయపేటకు చెందిన లీలా కృష్ణగా గుర్తించారు.

జగ్జయ్యపేటలోని జ్యూస్ షాప్​లో పనిచేస్తున్న లీలా కృష్ణ నెల్లూరు జిల్లా కావలికి చెందినవాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details