కృష్ణా జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. జగ్గయ్యపేటలో తెదేపా అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య నామపత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు ఎంపీ కేశినేని నానితో పాటు ప్రత్యేక పూజలు చేశారు.
By
Published : Mar 21, 2019, 8:01 PM IST
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
కృష్ణా జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. జగ్గయ్యపేటలో తెదేపా అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య... నామినేషన్ వేశారు.ఎంపీ కేశినేని నానితో పాటు ప్రత్యేక పూజలు చేశారు.మైలవరం వైకాపా అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు.