ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రపంచ పర్యటక కేంద్రంగా కొండవీడు

గుంటూరు జిల్లాలో రేపటినుంచి జరగనున్న కొండవీడు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్సవాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు ఫిరంగిపురంలో శోభాయాత్ర నిర్వహించారు.

By

Published : Feb 16, 2019, 7:47 PM IST

కొండవీడు

కొండవీడు
గుంటూరు జిల్లాలో రేపటి నుంచి జరగనున్న కొండవీడు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్సవాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు ఫిరంగిపురంలో శోభాయాత్ర నిర్వహించారు. దారిపొడవునా కోలాటాలు, విచిత్ర వేశధారణతో ర్యాలీ చేపట్టారు. ప్రపంచ పర్యటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దేందుకు 3 కోట్లతో అన్ని రకాల వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ABOUT THE AUTHOR

...view details