ఇవి కూడా చదవండి
ప్రపంచ పర్యటక కేంద్రంగా కొండవీడు
గుంటూరు జిల్లాలో రేపటినుంచి జరగనున్న కొండవీడు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్సవాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు ఫిరంగిపురంలో శోభాయాత్ర నిర్వహించారు.
కొండవీడు