ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు-లారీ ఢీ... ముగ్గురికి గాయాలు

గుంటూరు జాతీయ రహదారిపై కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

By

Published : May 25, 2019, 6:39 PM IST

car

కారు,లారీ ఢీ-ముగ్గురికి గాయాలు

విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కోగంటి ప్రయాణిస్తున్న కారుకు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు బెలూన్లు తెరుచుకోవడం, సీట్‌ బెల్ట్‌ పెట్టుకుని ఉండటంతో కోగంటి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. గాయపడ్డ ముగ్గురిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details