ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరంలో మంత్రి దేవినేని విస్తృత ప్రచారం

నేరచరిత్ర కలిగి ప్రత్యర్థి నాయకుల మాటల గారడీతో... ప్రజలు మోసపోకూడదని మంత్రి దేవినేని ఉమ అన్నారు. హామీలు నెరవేర్చి ఏపీని సస్యశ్యామలం చేసిన తెదేపాకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు

By

Published : Apr 9, 2019, 3:25 PM IST

మైలవరంలో దేవినేని ప్రచారం

మైలవరంలో దేవినేని ప్రచారం

నేరచరిత్ర కలిగి ప్రత్యర్థి నాయకులు చేసే మాయలకు మోసపోవద్దని మంత్రి దేవినేని ఉమ ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మైలవరంలో చివరి రోజు తెదేపా ఎన్నికల ప్రచారానికి మంత్రి హాజరయ్యారు. హామీలు నెరవేర్చి ఏపీని సస్యశ్యామలం చేసిన తెదేపాకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యకర్తలతో పాటు సైకిల్ తొక్కుతూ ్భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details