ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 14, 2021, 7:09 PM IST

ETV Bharat / state

'మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి'

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయాలంటూ... కృష్ణా జిల్లా మైలవరం పోలీసులకు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఎన్440కే వైరస్ ప్రాణాలు తీస్తుందంటూ ప్రచారం చేశారని, దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

case file against tdp leader nara chandrababunaidu in mailavaram police station
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు

ABOUT THE AUTHOR

...view details