ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుడ్లవల్లేరులో భాజపా ఆధ్వర్యంలో నిరసన దీక్ష

అమరావతి రైతులకు మద్దతుగా కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో భాజపా ఆధ్వర్యంలో నిరసన దీక్ష  చేపట్టారు. అమరావతిలో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలి కానీ... రాజధానిని తరలించడం తగదని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. విశాఖలో వైకాపా నేతలు ఇన్​సైడ్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

By

Published : Jan 3, 2020, 4:15 PM IST

Published : Jan 3, 2020, 4:15 PM IST

bjp protest for amaravathi at gudlavalleru krishna district
గుడ్లవల్లేరులో భాజపా ఆందోళన

.

గుడ్లవల్లేరులో భాజపా ఆందోళన

ABOUT THE AUTHOR

...view details