ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీ చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్

రాష్ట్ర గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ మూడ్రోజులు పర్యటనలో భాగంగా దిల్లీకి చేరుకున్నారు.

By

Published : Aug 7, 2019, 9:19 PM IST

Updated : Aug 8, 2019, 1:04 AM IST

మూడ్రోజులు దిల్లీలో పర్యటించనున్న గవర్నర్

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడ్రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు.ఈ మేరకు ఆయన హస్తిన చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షాతో గవర్నర్ భేటీ కానున్నారు. గవర్నర్​ తిరిగి రాష్ట్రానికి శనివారం చేరుకోనున్నారు.

Last Updated : Aug 8, 2019, 1:04 AM IST

ABOUT THE AUTHOR

...view details