ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంద్రకీలాద్రి.. భక్త జన సంద్రమైంది

దసరా శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇంద్రకీలాద్రి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రహల్యమహేష్ అందిస్తారు.

By

Published : Oct 2, 2019, 3:25 PM IST

అమ్మ దర్శనానికై ఎదురుచూపులు

అన్నపూర్ణదేవీ దర్శనానకి వేచి ఉన్న భక్తులు

ABOUT THE AUTHOR

...view details