ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపాపై వైకాపా ఫిర్యాదు'

గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా - వైకాపా కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో... వైకాపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి సాధించలేని అసహనంతోనే తమపై దాడికి దిగారని ఆరోపించారు.

By

Published : Feb 28, 2019, 9:10 PM IST

తెదేపా నాయకులపై వైకాపా ఫిర్యాదు

తెదేపా నాయకులపై వైకాపా ఫిర్యాదు
గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా - వైకాపా కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో... వైకాపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమ పార్టీ కార్యకర్తలపై దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.నియోజకవర్గంలో సమస్యలపై నిలదీసినందుకేతమపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుర్చీలు, రాళ్లతో దాడి చేశారని... వినుకొండ వైకాపా ఇన్ ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. చేసిన అభివృద్ధి ఏమీ లేక అసహనంతో తమపై దాడికి దిగారని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details