ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లోంగకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తూ...గుంటూరు జిల్లా అధికారులు కలెక్టర్ కార్యలయం వద్ద బోర్డులను ఏర్పాటు చేశారు.
ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తూ బోర్డులు ఏర్పాటు
By
Published : Mar 18, 2019, 8:57 AM IST
ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తూ బోర్డులు ఏర్పాటు
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ..అధికారులు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బోర్డులను ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని...యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం చిత్రాలతో బోర్డులుఏర్పాటు చేసింది. పోలింగ్ బూత్లో ఏ విధంగా ఓటు వేయాలో తెలుపుతూ ఉంచిన బోర్డులు చదువరులను...చూపరులను ఆకట్టుకునేలా అమర్చారు.