ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో... జగన్ చిచ్చు పెట్టారు: వర్ల రామయ్య

అన్ని జిల్లాలకు సమ దూరమైన అమరావతిని కాదని, మరో ప్రాంతంలో రాజధాని ఏర్పాటు సమంజసం కాదని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. రాజధాని అమరావతి కోసం మంగళగిరిలో రాజకీయ ఐకాస చేస్తున్న నిరాహార దీక్షకు వర్ల రామయ్య మద్దతు తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో సీఎం జగన్ చిచ్చు పెట్టారంటూ మండిపడ్డారు.

By

Published : Jan 5, 2020, 8:29 PM IST

తెదేపా నేత వర్ల రామయ్య
తెదేపా నేత వర్ల రామయ్య

తెదేపా నేత వర్ల రామయ్య

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details