ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 20, 2021, 10:28 AM IST

Updated : Jun 20, 2021, 1:44 PM IST

ETV Bharat / state

కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం!

కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం!
కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం!

10:21 June 20

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి సీతానగరంలో దారుణం చోటుచేసుకుంది. పుష్కరఘాట్‌లో రాత్రి ప్రేమజంటపై అఘాయిత్యం జరిగింది. కృష్ణానది తీరం ఇసుకలో కూర్చున్న ప్రేమజంటపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ప్రియుడిపై దాడి చేసి.. తాళ్లతో కట్టేశారు. అనంతంర పుష్కరఘాట్​లోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. యువతిని చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు బ్లేడ్‌ బ్యాచ్‌ యువకులే కారణమని అనుమానించిన పోలీసులు.. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 
 

ఇదీ చదవండి:పొంచి ఉన్న జీవాయుధ ముప్పు!

Last Updated : Jun 20, 2021, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details