ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2021, 7:31 PM IST

ETV Bharat / state

పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత... పోలీసుల లాఠీ ఛార్జ్

గోరంట్ల సెయింట్ ఆన్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను తరిమికొట్టారు.

tension at the polling center in guntur district
పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత... పోలీసుల లాఠీ ఛార్జ్

పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత... పోలీసుల లాఠీ ఛార్జ్

గుంటూరు జిల్లా గోరంట్ల సెయింట్ ఆన్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్​లో వైకాపాకి దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా పోలింగ్ ఏజెంట్లు ఆందోళన చేశారు. రెండు వర్గాల పోలింగ్ ఏజెంట్ల మధ్య వివాదం జరిగింది. ఆందోళనకారులను పోలీసులు బూత్ నుంచి బయటకు పంపారు. అప్పటికి వివాదం కొనసాగుతుండటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి తరిమికొట్టారు.

ABOUT THE AUTHOR

...view details