ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 20, 2020, 3:28 PM IST

ETV Bharat / state

బాపట్లలో పేదలకు నిత్యావసరాలు అందించిన తెదేపా నేతలు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు సహాయం చేస్తూ.. తమ అభిమాన నాయకుడి మీద ప్రేమను చాటుకున్నారు.

Supply of necessities and fruits to the poor people& patients in bapatla
పేదలకు, రోగులకు నిత్యావసరాలు, పండ్లు పంపిణీ

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెదేపా ఎన్ఆర్ఐ విభాగం సహకారంతో గుంటూరు జిల్లా బాపట్లలో పేదలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, గర్భిణీలకు పండ్లు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details