ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరుగా సభాపతి కోడెల ఎన్నికల ప్రచారం

రాష్ట్రానికి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం చాలా అవసరమని సభాపతి కోడెల అన్నారు. గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో ఆయన ఉదయమే పట్టణంలో పార్కులో ప్రచారం నిర్వహించారు.

By

Published : Mar 24, 2019, 12:30 PM IST

పార్కులో ప్రచారం ప్రారంభించారు.

పార్కులో ప్రచారం చేశారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సభాపతి తెదేపా అభ్యర్థి కోడెల ప్రచారం చేపట్టారు. ఉదయాన్నే పట్టణంలోని తారకరామ వాకింగ్ ట్రాక్​కు చేరుకుని నడకకు వచ్చిన వారితో ముచ్చటించారు. నియోజకవర్గంలో 12వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని తిరిగి గెలిపించాలని వారిని అభ్యర్థించారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details