ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పై వంతెనపై డివైడర్​ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

By

Published : May 29, 2021, 8:54 AM IST

పై వంతెనపై డివైడర్​ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి
పై వంతెనపై డివైడర్​ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి

నరసరావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పైవంతెనపై డివైడర్‌ను ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పిడుగురాళ్ల మండలం జానపాడు వాసులు షేక్ నజీర్(20), పవన్(25)గా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details