ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరిలో ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

గుంటూరు జిల్లా మంగళగిరిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

By

Published : Apr 5, 2019, 1:21 PM IST

మంగళగిరిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్

మంగళగిరిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్

గుంటూరు జిల్లా మంగళగిరిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది... స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 630 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు బారులుతీరారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇతర వసతులు అధికారులు కల్పించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తగిన ధృవీకరణ పత్రాలు చూపాకే.. ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details