ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుది ఫలితం వచ్చే వరకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

గురువారం జరిగే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత, సిబ్బంది విధుల కేటాయింపు, ఏజెంట్ల మార్గదర్శకాలపై కలెక్టర్ కోన శశిధర్ స్పష్టత నిచ్చారు.

By

Published : May 22, 2019, 4:09 PM IST

కలెక్టర్ కోన శశిధర్

ఓట్ల లెక్కింపు, సిబ్బంది విధుల కేటాయింపు నుంచి తుది ఫలితం అధికారికంగా విడుదలయ్యే వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. జిల్లాలోని 3 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ రేపు జరగనుంది. గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాల జారీ, భద్రత చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ కోన శశిధర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

కలెక్టర్ కోన శశిధర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details