ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్ చేయండి - ఓటు నిర్ధారించుకోండి!

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ''ఫోన్ చేయండి - ఓటు నిర్ధారించుకోండి''  పేరుతో ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఫోన్ ద్వారా ఓటర్ల సందేహాలు నివృత్తి చేశారు.

ఫోన్ ద్వారా ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ

By

Published : Mar 14, 2019, 12:28 PM IST

వెంకటకృష్ణ, తెనాలి మున్సిపల్ కమిషనర్
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ''ఫోన్ చేయండి - ఓటు నిర్ధారించుకోండి'' పేరుతో ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫోన్ ద్వారా ఓటర్ల సందేహాలు నివృత్తి చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు ఉందో లేదో నిర్థారించుకోవాలని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details