కాకుమానులో ప్రజా బ్యాలెట్.. తరలి వస్తున్న ప్రజలు
గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నారు. మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలు తరలి వచ్చారు. సాయంత్రం అమరావతికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన ఓట్ల వివరాలు వెల్లడిస్తామని నిర్వహకులు తెలిపారు.
కాకుమానులో ప్రజా బ్యాలెట్
.