ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 19, 2020, 2:09 PM IST

ETV Bharat / state

కాకుమానులో ప్రజా బ్యాలెట్.. తరలి వస్తున్న ప్రజలు

గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తున్నారు. మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలు తరలి వచ్చారు. సాయంత్రం అమరావతికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన ఓట్ల వివరాలు వెల్లడిస్తామని నిర్వహకులు తెలిపారు.

people ballet in kaakumaanu guntur district
కాకుమానులో ప్రజా బ్యాలెట్

.

కాకుమానులో ప్రజా బ్యాలెట్

ABOUT THE AUTHOR

...view details