ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2020, 5:40 PM IST

ETV Bharat / state

మద్యం దుకాణాల ఎదుట జనం బారులు

రాష్ట్రంలో కొన్ని షరతులతో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఉదయం నుంచే మందుబాబులు వైన్​షాపుల ముందు బారులు తీరారు.

Liquor holders who barge in front of liquor stores
మద్యం దుకాణాల ఎదుట బారులు తీరిన మద్యం ప్రియులు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో దుకాణాల ముందు మద్యం ప్రియులు భారీగా గుమిగూడారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. భౌతిక దూరం పాటించకుండా దగ్గర దగ్గరగా నిలబడటంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details