ఇవీ చదవండి...
'చరిత్రలోనే పెద్ద సైబర్ నేరం'
దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సైబర్ నేరాలు జరగలేదని ప్రతిపక్షనేత జగన్ అన్నారు. రెండేళ్లుగా ఐటీ గ్రిడ్ సంస్థ ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోందని ఆరోపించారు. ప్రజల ఆధార్ వివరాలు... ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి