ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేలాదిగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

గుట్కా ,ఖైనీ అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా రేపల్లె సీఐ సాంబశివరావు హెచ్చరించారు.

By

Published : Jul 3, 2019, 7:06 PM IST

gutka-rides

50వేల రూపాయల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని బడ్డీ దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. గుట్కా, ఖైనీ ప్యాకెట్ల అమ్మకాలును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 50 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుపుతూనే ఉంటామని.. గుట్కా అమ్ముతున్నట్లు పట్టుబడితే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details