ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 20, 2020, 7:02 PM IST

ETV Bharat / state

ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సరకుల పంపిణీ

లాక్​డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ పరిణామంతో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలను గమనించిన గుంటూరులోని అమ్మ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు... సరకులు అందించారు.

distribution-of-essentials-to-private-school-teachers-in-guntur
ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు నిత్యావసరాలు పంపిణీ

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న... ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు గుంటూరులోని అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

కరోనా దృష్ట్యా... వారి జీవనం దుర్భరంగా మారిందని ట్రస్ట్ సభ్యుడు లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని ఉపాధ్యాయుల సంఘం సభ్యుడు అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details