ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కరోనాపై పోరాటంలో రైల్వే శాఖ సహకారం గొప్పది'

By

Published : Apr 14, 2020, 9:49 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం, ఐసోలేషన్ వార్డులను కలెక్టర్ పరిశీలించారు.

Collector's casual inspection of the Quarantine Center at gunthakallu
గుంతకల్లులో క్వారంటైన్ సెంటర్​కు కలెక్టర్‌ అకస్మిక తనిఖీ

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని, రైల్వే జంక్షన్​లో సిద్ధంగా ఉంచిన ప్రత్యేక ఐసోలేషన్ కోచ్​లను కలెక్టర్ పరిశీలించారు. కరోనా నేపథ్యంలో అత్యవసర సమయంలో ఉపయోగించడానికి సాధరాణ రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. 50 బోగీలను గుంతకల్లు డీఆర్​ఎం​ ఆలోక్ తివారి, వైద్య సిబ్బందితో కలిసి.. కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. కరోనాపై పోరాటంలో రైల్వే శాఖ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐసోలేషన్ బోగీలు.. అన్ని వసతులతో సిద్ధమయ్యాయన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details