ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల బాధ ప్రభుత్వానికి అర్థం కాదా..: చంద్రబాబు

పింఛన్ల జాప్యం పై చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. ఆకలికి అలమటిస్తున్న పేదల బాధ ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా అంటూ ప్రశ్నించారు.

By

Published : Aug 8, 2019, 2:48 PM IST

babu

చంద్రబాబు చేసిన ట్వీట్

పనులు చేసుకోడానికి శక్తి చాలని వృద్ధులని తెలిసి కూడా పింఛను కోసం రోజుకు రెండు మూడుసార్లు చొప్పున వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకటో తారీఖునే అందాల్సిన పింఛన్లు ఇప్పటికీ ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. పింఛన్ల జాప్యంతో ఇబ్బందిపడుతున్న వృద్ధులపై ఈటీవీ ప్రసారం చేసిన కథనాన్ని తన ట్విట్టర్‌లో చంద్రబాబు పోస్ట్‌చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details